ప్రధాన మంత్రి కార్యాలయం
పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ కి ఆమె వర్ధంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
31 OCT 2021 1:56PM by PIB Hyderabad
పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ కి ఆమె వర్ధంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భారతదేశం పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారి కి ఆమె వర్ధంతినాడు శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1768149)
आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam