ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో తెలంగాణ గవర్నరు సమావేశం

Posted On: 30 JUN 2025 3:22PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తెలంగాణ గవర్నరు శ్రీ జిష్ణు దేవ్ వర్మ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా తెలిపింది:

‘‘తెలంగాణ గవర్నరు శ్రీ జిష్ణు దేవ్ వర్మ (@Jishnu_Devvarma) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)తో సమావేశమయ్యారు.

 


(Release ID: 2140854)