ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానితో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ
प्रविष्टि तिथि:
17 JUL 2025 7:47PM by PIB Hyderabad
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
“జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ @manojsinha_ ప్రధానమంత్రి @narendramodiతో భేటీ అయ్యారు.
@OfficeOfLGJandK”
(रिलीज़ आईडी: 2145660)
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam