ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానితో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ

प्रविष्टि तिथि: 17 JUL 2025 7:47PM by PIB Hyderabad

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

“జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ @manojsinha_ ప్రధానమంత్రి @narendramodiతో భేటీ అయ్యారు.

@OfficeOfLGJandK” 


(रिलीज़ आईडी: 2145660)
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , Hindi , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam